తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న మహిళలందరు జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావదినోత్సవ సంబరాలలో అందరు అదిక సంఖ్య లో పాల్గొనాలని జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ రెబ్బెన మండలం లోని గోల్లేటి గ్రామా పంచాయతి లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె వెల్లడించారు ఆమె మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నో పతకాలను ప్రభుత్వం అమలుచేసింది ముఖ్యంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి, మిషన్ ఇంద్రధనస్సు, దళిత బస్తి, మిషన్ కాకతీయ లాంటివి ఎన్నో పతకాలను మన మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం లో టౌన్ అధ్యక్షురలు బోయిని శంకరమ్మ , ఉపధ్యక్షురలు రమ , రావగుండం తార , సౌమ్య ,కౌసల్య తదితర మహిళలు పాల్గొన్నారు .
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 30 May 2015
తెలంగాణ ఆవిర్భావదినోత్సవల్లో మహిళలకు ఆహ్వాణం
తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న మహిళలందరు జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావదినోత్సవ సంబరాలలో అందరు అదిక సంఖ్య లో పాల్గొనాలని జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ రెబ్బెన మండలం లోని గోల్లేటి గ్రామా పంచాయతి లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె వెల్లడించారు ఆమె మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నో పతకాలను ప్రభుత్వం అమలుచేసింది ముఖ్యంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి, మిషన్ ఇంద్రధనస్సు, దళిత బస్తి, మిషన్ కాకతీయ లాంటివి ఎన్నో పతకాలను మన మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం లో టౌన్ అధ్యక్షురలు బోయిని శంకరమ్మ , ఉపధ్యక్షురలు రమ , రావగుండం తార , సౌమ్య ,కౌసల్య తదితర మహిళలు పాల్గొన్నారు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment