Tuesday, 26 May 2015

దరఖాస్తులకు ఆహ్వానం


రెబ్బెన : 2015 -16 దీపం పథకం కింద అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో అలీం, ఐకెపీ ఎపీఎం సుకుమార్‌ తెలిపారు. డ్వాక్రా గ్రూపుల సభ్యురాలుగా ఉండాలని, ఆహార భద్రత కార్డు కలిగిఉండాలని, ఆధార్‌ రేషన్‌ కలిగి ఉండాలని అన్నారు. అర్హత గల వారు ఈ నెలాఖరులోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment