Tuesday, 26 May 2015

ప్రజావాణిలో ఆరు దరఖాస్తులు


రెబ్బెన : మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆరు దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో అలీం తెలిపారు. ఇందులో నాలుగు ఫించన్‌లు, రెండు భూమి తగాదాలువచ్చాయని అన్నారు. ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు.

No comments:

Post a Comment