కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Tuesday, 26 May 2015
ప్రజావాణిలో ఆరు దరఖాస్తులు
రెబ్బెన : మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆరు దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో అలీం తెలిపారు. ఇందులో నాలుగు ఫించన్లు, రెండు భూమి తగాదాలువచ్చాయని అన్నారు. ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు.
No comments:
Post a Comment