Wednesday, 27 May 2015

వేడికి బయటకు రాని జనం

రెబ్బెన : మండలంలో ప్రజలు ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లడం లేదు. ఎండల తీవ్రత వల్ల వ్యాపారులకు లాభం తగ్గిందని వ్యాపారస్థులు అన్నారు. రోడ్ల న్ని నిర్మానుష్యంగా మాాంయి. 

No comments:

Post a Comment