Thursday, 21 May 2015

ఆంధ్రప్రభ యాప్‌ను ప్రారంభించిన మండల విద్యాధికారి



రెబ్బెన: మండల విద్యా వనరుల కేంద్రంఓ మండల విద్యాధికారి మహేశ్వర్‌ రెడ్డి ఆంధ్రప్రభ యాప్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాజావార్తలను అనుక్షణం అప్‌డేట్స్‌ చేస్తూ వార్తలను అందజేయడం బాగుందని, ఇలాగే ఇంకా ముందంజలో వార్తలను అందిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్‌, ఖాదర్‌, కుమార్‌, ఆంధ్రప్రభ ప్రతినిధులు పాల్గొన్నా

No comments:

Post a Comment