రెబ్బెన: మండల విద్యా వనరుల కేంద్రంఓ మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రభ యాప్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాజావార్తలను అనుక్షణం అప్డేట్స్ చేస్తూ వార్తలను అందజేయడం బాగుందని, ఇలాగే ఇంకా ముందంజలో వార్తలను అందిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, ఖాదర్, కుమార్, ఆంధ్రప్రభ ప్రతినిధులు పాల్గొన్నా
No comments:
Post a Comment