Monday, 18 May 2015

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 18) రెబ్బెన మండల కేంద్రంలోని అంతరాష్ట్ర రహదారి పై ఆదివారం అర్ధరాత్రి సుమారు 12గం. టాటా ఇండికా మరియు ఇన్నోవా వాహనములు ఎదురేదురగా వచ్చి డీకోన్నాయి. బెల్లంపల్లి నుండి ఆసిఫాబాద్ వెళ్తున్న ఎ.పి.29 బీ.ఎస్. 2898 నం. గల టాటా ఇండికా కారు ఎదురగా కాగజ్ నగర్ నుండి మంచిర్యాల వెళ్తున్న ఇన్నోవా క్రొత్త వాహనం ను డీకోట్టింది, ఇన్నోవా వాహనం లో ప్రయాణిస్తున్న మంచిర్యాల వాసి చెట్ల సతీష్ (36)  అక్కడిక్కడే మృతిచెందాడు, ఇతడు కాగజ్ నగర్ లోని ఒక  పెండ్లి రేసిప్సన్ కు వెళ్లి వస్తూ మృత్యు వాత పడ్డాడాని,  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు  రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తేలిపారు

No comments:

Post a Comment