బిజెపి నాయకులు తిరంగా పతాక ర్యాలి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) బిజెపి నాయకులు రెబ్బెన మండలంలో సోమవారం విద్యార్థులతో తిరంగా పతాక ర్యాలీని నిర్వహించి అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళ్ళు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరములు కావస్తున్నందున దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచ దినం ను ప్రభుత్వం అధికారకంగా చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రంలో జెబి పొడేల్, కె ఆంజనేయులు గౌడ్, బాలకృష్ణ, చక్రపాణి, సురేందర్, మధుకర్, మల్లేష్, రమేష్ తదితరాలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment