మట్టి వినాయకుల పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి ఆధ్వర్యములో శనివారం జి ఎం కె రవిశంకర్ , సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించ వచ్చ్చని తెలిపారు . రంగు పూసిన విగ్రహాలను వాడితే నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు మొత్తం కలుషిత అవుతాయని వారు తెలిపారు . ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను భక్తి శ్రద్దలతో పూజించి వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులూ ఎస్ తిరుపతి , ఎం శ్రేణివాస రెడ్డి , కుండఁదరపు శంకరమ్మ ,డి వై జి ఎం చిట్టా రంజాన్ , డి వై ఫై ఎం సుదర్శన్ , రాజేశ్వరరావు లు ఉన్నారు.
No comments:
Post a Comment