ఉత్పత్తి ఉత్పాదకత పెంపుకై గనుల పై మల్టి డిపార్ట్ మెంట్ పర్యటన
( రెబ్బెన వుదయం ప్రతినిధి) మల్టి డిపార్ట్ మెంటల్ టీమ్ 23నుంచి 29 వరకు బెల్లంపల్లి ఏరియా లోని వివిధ గనుల్లో పర్యటించడం జరుగుతుందని ఏరియా జీఎం రవిశంకర్ అన్నారు . రెబ్బెన మండలంలోని గోలేటి జీఎం కార్య లయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు మల్టి డిపార్ట్ మెంట్ బృందాలు డిపార్ట్ మెంట్ , గనులవద్దకు వెళ్లి సమస్త మనుగబొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత బొగ్గు లక్ష్యాలను అధికమించడం లాంటి విషయాలపై అవగాహనా కల్పించడం జరుతుందండని అన్నారు 23 వ తేదీన ఖైర్గుడా ఓపెన్ కాస్ట్ 24 న దొర్లి ఓపెన్ కాస్ట్ 26 న బి పి ఏ ఓ సి 2, 27న జీఎం కార్యాలయంలోని అన్ని డిపార్ట్మెంట్ లు 28న ఎక్సప్లరేషన్ డిపార్ట్మెంట్ మరియు ఏరియా ఆస్పత్రి 29ఏరియా వర్క్ షాప్ స్టోర్ లలో ఈ డిపార్ట్మెంట్ వారు పర్యటించి కార్మికులకు అవగాహనా కల్పించడం జరుగుతుంది . ముఖ్యంగా బెల్లంపల్లి ఏరియా పాటు కొన్ని ఏరియా లు బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి ఉంది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడం వల్ల ప్రశ్నతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయడం లాంటి వాటిపై కార్మికులకు అవగాహనా కల్పించడం జారుగుతుంది కార్మికుల సమిష్టి సహకారం కృషితో ఈ సంవత్సరం అధిక లక్ష్యాలను కృషిచేస్తామని బొగ్గు ఉత్పత్తికి సంబందించిన అన్ని ప్రణాళికలను సిద్ధం చేసినట్లు జీఎం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ ఓ 2 జీఎం కొండయ్య ,డి జి ఏం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ ప్రాజెక్ట్ అధికారుల సంజీవ్ రెడ్డి, మోహన్ రెడ్డి ,దేవేందర్ ,డి వై పి ఏం లు సుదర్శన్ ,రాజేశ్వర్, ఐ ఈ డి యుహన్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment