సునందిని పశువుల దూడల దాణా పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన పశు వైద్య శాలలో స్స్నిశనివారం సునందిని పశువుల దూడల దాణా పంపిణి చేసారు. పశు వైద్యాధికారి డా . ఎస్ .సాగర్ మాట్లాడుతూ మొత్తం 39 రైతులకు 120 కేజీల చొప్పున మొత్తం 4680కేజీల దాణాను పంపిణి చేయడం జరిగింది . ఈ పథకంలో ఎస్ సి మరియు ఎస్ టి రైతులకు 75% సబ్సిడీపైన మరియు బి సి మరియు ఓ సి రైతులకు 50% సబ్సిడీపైన దాణ ను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమము లో జడ్పీటీసీ - బాబురావు,ఎంపీపీ - సంజీవ్ కుమార్, సర్పంచ్ - పెసారు వెంకటమ్మ,ఉప సర్పంచ్ - బి. శ్రీధర్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ -పెసారు మధునయ్య,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ - కుందారపు శంకరమ్మ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ - పల్లె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment