రెబ్బెన వుదయం ప్రతినిధి రెబ్బెన మండలములోని దేవులగుడ లో సోమా వారము మాలోతు భరత్ కుమార్ (22) మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన ,రాజేందర్ కుమార స్వామిల పై కేసు నమోదు అయినట్లు రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ అన్నారు . మంగళ వారము ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఆది వారము మృతుడు భరత్కుమార్ , రాంకుమార్ లు సులుగు పల్లికి వెల్లి తిరిగి దేవులు గుడాకు సోమవారము వచ్చ్చారు . అప్పటికే మద్యం సేవించి ఉన్నారని ఎస్ ఐ పేర్కొన్నారు . రైస్ మిల్ సమీపములోని హోటల్ లోభరత్కుమార్ట్, కుమారస్వామి లుఉన్నారు . అక్కడికి వఛ్చిన రాజేందర్ ఎక్కడికి వెళ్లారని వారిని అడగగా రాజేందర్ భార్యను అసభ్యకరంగా మాట్లాడడముతో ప్రెక్కనే ఉన్న ఇనుప రాడ్ తో భరత్కుమార్ ను తలపై , భుజముపై , నడుముపై తీవ్రంగా కొట్టాడని ఎస్ ఐ తెలిపారు . అనంతరము తాండూర్ మండల్ లోని ఐబీ కి వెళ్లి వారు తప్పతాగి వచ్చ్చినట్లు , రోడ్ పై దించి కుమారా స్వామి వెళ్లి నట్లు తెలిపారు . రోడ్ పై భరత్ కుమార్ స్పృహ తప్పి పడి పోయారని , హాస్పిటల్ కి తీసికెళ్తే అప్పటికే భరత్కుమార్ మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు . ఈ మేరకు రాజేందర్ , కుమారస్వామిల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. కుటుంబసభ్యలు గ్రామస్థులు మత దేశహం తో అంతర్ రాష్ట్ర రాహదారి ప్తెన రాస్తారోకో నిర్వహించారు . అలాగే 108 సేవల అందుబాటులో ఉంచాలని మృతిని బంధువులు కోరారు.
No comments:
Post a Comment