బెల్లంపల్లి ఏరియాలోని గనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసి సదుపాయాలను ఏర్పాటు చేయలని బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి జీఎం కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించి జీఎం కు వినతి పత్రం అందజేశారు . అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సింగరేణి సంస్థల్లో అన్ని విభాగాలలో పనిచేస్తున్నా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలనీ హెచ్ పి సి వేతనాలు 2013 జనవరి నుండి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులుగా అమలు చేయాలి బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ మరీనా కార్మికులను మార్చరాదని అన్నారు.
No comments:
Post a Comment