శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి- ఎస్ ఐ సురేష్
( రెబ్బెన వుదయం ప్రతినిధి) సెప్టెంబర్ 11; శాంతి యుతంగా అందరు కలిసి గణేష్ ఉత్సవాలను జరుపు కోవాలని రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ అన్నారు . ఎస్ ఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ వారు గణేష్ మండలి వద్ద డి జె ల ను వాడొద్దని , వాడినచో డి జె లను సీజ్ చేస్తామని పేర్కొన్నారు . గణేష్ నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మండలి వారు జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు .డీజే లను వాడడానికి ప్రభుత్వ అనుమతులు లేవని ఈ విషయం అందరు గమనించాలని అన్నారు .
No comments:
Post a Comment