అక్రముగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం పట్టివేత
జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సరఫరా శాఖ వారు గురువారం తనిఖీ చేస్తుండగా రెబ్బెన మండలంలో ప్రకాష్ దగ్గర 7. 50 క్వింటాల బియ్యం 2. 50 క్వింటాల గోధుమలు పట్టుకున్నారు ఎం డి జమీర్ ఆసిఫాబాద్ డి టి , ఏ ఎస్ ఓ జితేందర్ రెడ్డి ఆసిఫాబాద్, ఏ ఎస్ ఎఫ్ రియాజ్ డి టి కాగజనగర్,మోనిల్ డి టి తాండూర్ ,ప్రకాష్ డి టి కౌటాల ఎం ఏ అలీ రెబ్బెన తహసీల్దార్ సిబ్బంది సర్వర్ పాల్గొన్నారు ఇలాంటి అక్రమ రవాణా జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
No comments:
Post a Comment