సర్వ మతాల ఐక్యతకు ఎంతో అవకాశం - పురాణం సతీష్ కుమార్
రెబ్బెన వుదయం ప్రతినిధి రెబ్బెన మండలంలో కమీటీ బృందాలు కలిసి మెలిసిణము ఉత్సవాలను జరుపుకోవాలని , ఇవి మతాల ఐక్యతకు నిదర్శనము అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు . సోమవారం రెబ్బెనలోని సాయి గణేష్ మండలి , నవయుగ గణేష్ మండలి కమిటీ వారు అన్న దాన కార్యక్రామాన్ని నిర్వహించారు . ఈ అన్న దాన ము లో ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి , ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమారు లు పాల్గొన్నారు . అనంతరం వారు మాట్లాడుతూ ఎం ఎల్ సి కావాలని గత సంవత్సరము నవీన్ జాస్వాల్ అన్నదానం చేయడం , ఈ సంవత్రసారము నేను ఎం ఎల్ సి గా రావడము ఎంతో సంతోషముగా ఉందని అన్నారు . రెబ్బెన మండల లో ని గల్లీ గల్లీ లో సిమెంట్ రోడ్స్ వేయిస్తామని అన్నారు . ఈ కార్యక్రములో జెడ్ పి టి సి బాబు రావు , స్థానిక సర్పంచ్ వెంకటమ్మ , ఏ ఎం సి వైస్ చైర్ మెన్ కుందారపు శంకరమ్మ, ఉప సర్పంచ్ - బి. శ్రీధర్, నాయకులూ సుదర్శన్ గౌడ్ , చిరంజీవి గౌడ్ , సోమశేఖర్, శ్రీధర్ , నవీన్ జైస్వాల్ , ప్రవీణ్ , రాజేశ్వర్ రావు , రాజాగౌడ్, శ్రీనివాసరావు , వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment