భూనిర్వాసితులకు న్యాయం చేయండి - కోదండరాం
వట్టి వాగును పరిశీలిస్తున్న కోదండరాం
హవానం పలుకుతున్న గిరిజనులు
సభలో మాట్లాడుతున్న కోదండరాం
వట్టి వాగును పరిశీలిస్తున్న కోదండరాం
హవానం పలుకుతున్న గిరిజనులు
సభలో మాట్లాడుతున్న కోదండరాం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);వట్టి వాగు క్రింద భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని జె ఏ సి కోదండ రామ్ అన్నారు . బుధవారం వట్టి వాగును పరిశీలించి మాట్లాడారు . ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న అన్నివర్గాల అభివృద్ధి కొరకు జయశంకర్ ఆశయాలను నెరవేరుద్దామని ప్రొపెసర్ కోదండరాం అన్నారు. గిరిజనులు సంప్రదాయాల ప్రకారం హవానించారు వారితో కాసేపు ముచ్చ్చటించి కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటికి వాగు కాలువలో ఓ సి పి మట్టి కొట్టుకొని వఛ్చి కాలువలు ముసుకు పోతున్నాయని మరమత్తులు చేపట్టాలని అన్నారు . తెలంగాణ మూడు తరాల ఉద్యమానికి ముందు నడిచి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ,నిధులు,నియామకాలలో జరిగిన అన్యాయాలను ఎదురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo సాదించుకున్నాము. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానాన్ని తొలగించి నిరోద్యుగులకు ఉపాధి కల్పించేలా భూ అంతర గనులను ప్రోత్సహించి నిర్వహించాలి . అలాగే సింగరేణి యాజమాన్యం పరిసర ప్రాంత గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇ.చంద్రశేఖర్, టి.వి.వి. ఎల్ రమేష్ , మిట్ట దేవేందర్ , ఉపాధ్యాయులు, విద్యార్ధి సంఘల నాయకులూ, మేధావులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment