జ్వరముతో తల్లి కొడుకు మృతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తీవ్ర జ్వరముతో మండలములో తల్లి కొడుకు లు శుక్ర వారము రాత్రి మృతి చెందడముతో మండలము లోని రాళ్లపేట లో విషాద ఛాయలు అలుముకున్నాయి . వివరాలలోకి వెళితే సంచార జాతికి చెందిన రాథోడ్ అనిత , సంపత్ దంపతులు సంవత్తరము క్రితం రాళ్లపేటకు వలస వచించారు . కూలి పనులు చేసుకొంటూ జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉండగా వారిలో పెద్దవాడైన చిరుత (10 ) , తల్లి సునిత గత జ్వరము రావడముతో ఆసుపత్రికి తీసుకెళ్లారు . సునీత , చిరుత లు తీవ్రమైన విష జ్వరముతో శుక్రవారం రాత్రి మృతి చెందారు.
No comments:
Post a Comment