Saturday, 3 September 2016

జ్వరముతో తల్లి కొడుకు మృతి

జ్వరముతో తల్లి కొడుకు మృతి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తీవ్ర జ్వరముతో మండలములో తల్లి కొడుకు లు శుక్ర వారము రాత్రి మృతి చెందడముతో మండలము లోని రాళ్లపేట లో  విషాద ఛాయలు అలుముకున్నాయి  . వివరాలలోకి వెళితే సంచార జాతికి చెందిన  రాథోడ్ అనిత , సంపత్ దంపతులు సంవత్తరము క్రితం రాళ్లపేటకు వలస వచించారు . కూలి పనులు చేసుకొంటూ జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉండగా వారిలో పెద్దవాడైన చిరుత  (10 ) , తల్లి సునిత గత జ్వరము రావడముతో ఆసుపత్రికి తీసుకెళ్లారు . సునీత ,  చిరుత లు   తీవ్రమైన విష జ్వరముతో శుక్రవారం రాత్రి  మృతి  చెందారు.

No comments:

Post a Comment