Friday, 27 November 2015

జిల్లాను కరువు ప్రాంతముగా ప్రకటించలి

ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతముగా ప్రకటించలని తహసిల్దార్కి  వినతి. 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); తేలుగు దేశం పార్టి నాయకులు మరియు యం  అర్ పి ఎస్ నాయకులు  డ్యూప్యుటి తహసిల్దార్ కి ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతముగా ప్రకటించాలని శుక్రవారము రోజున రెబ్బెన మండలం తహసిల్దార్ కార్యాలయములో వినతి పత్రమును అందజేసారు అనంతరము వారు మాట్లాడుతు ఆదిలాబాద్ జిల్లాలో సరైన వర్షాభావ పరస్థితి లేక రైతులు వేసుకున్న పంటలు పండక అప్పుల బాధలతో సతమతమయుతున్నారు దానికి తోడు ఋనమాఫీ ఒకే దఫ లో చెల్లించక రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు కావున ఇప్పటికైన ప్రభుత్వము మేలుకొని ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతముగా గుర్తించి కేంద్రానికి పంపించి నివేదికలో ఆదిలాబాద్ జిల్లాను పొందుపరచి నష్టపోయిన రైతులకు వడ్డీ ఋణమాఫీలు చెల్లించాలి మరియు చర్యలు తీసుకోవాలి అని అన్నారు ఈ కా ర్యకరమములొ తేదేపా మండల అద్యక్షులు మోడం సుదర్శన్ గౌడ్ తేదేపా ప్రధాన కార్యదర్శి అజయ్ జేశ్వాల్ తేదేపా సినియర్ నాయకులు మోడం రాజగౌడ్ మరియు యమ అర్ పి ఎస్ మండల అద్యక్షులు బొంగు నర్సింగరావు, యమ అర్ పి ఎస్ నాయకులు గోగార్ల తిరుపతి ఎ.ఐ.ఎస్.ఎఫ్. నాయకులు గోగార్ల రాజేష్ తదితరులు పలుగొన్నరు.

No comments:

Post a Comment