గొప్ప వారికీ అడుగు జాడల్లో యువత నడవాలి
''బోధించు సమికరించు సాధించు'' అని Dr B R అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు నడుస్తున్న కిష్టాపూర్ గ్రామా యువకులకు వారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకై కృషి చేస్తున్ననందుకు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కమిటి నుండి విప్లవ వందనాలు తెలియజేయడం జరిగింది అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య జిల్లా అద్యక్షుడు గోలేటి నాగేష్ అన్నారు. సోమవారం రెబ్బెన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనేది దేశ ప్రగతికి సంభందించిన విషయం కావున అందరూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. దీపావళి సందర్బంగా శుభాక్షా లు తెలియ జేస్తూ ప్రజలు టాపసులు పేల్చే సమయంలో తగు జాగ్రతలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోషయ్య , ప్రవీన్, దీలిప్, తులసిరాం.నీరొస, కమల రాజశేఖర్, సంతోష్, సతీష, తదీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment