Thursday, 12 November 2015

ఇందిరమ్మఇంటి బిల్లులు చెల్లించాలి

ఇందిరమ్మఇంటి బిల్లులు చెల్లించాలి  

  ఇందిరమ్మ ఇంటి  బిల్లులు ప్రభుతం  లబ్దిదారులు  చెల్లించకపోవడంతో లబ్దిదారులు చాలా ఇబ్భందులు పడుతునారు తెరాస ప్రభుత్వం సి బి సి ఐ డి విచారణలో కాలయాపన చేస్తుందని ,తప్ప బిల్లులను ఇవ్వడం   లేదని .దీంతో    లబ్దిదారులు అప్పులు  చేసి కట్టిన బిల్లులు రాకపోవడంతో ,నెల నెల వడ్దిలు కడుతూ ,చాల ఇబ్బందుల్లో ఉన్నారు అలాగే కూడా రెబ్బెన మండలంలో మరుగు దొడ్డిల సంబందించిన బిల్లులు కూడా రాకపోవడంతో ,అధికారులకు ఎన్నిమార్ల్ చెప్పిన   పట్టించుకోవడంలేదని,అధికారుల ననిర్ల్లక్షంతో  లబ్దిదారులు చాల బాధపడుతునారు ,ఇప్పటికైనా సంబంధిచిన అధికారులు బిల్లులు చెల్లించాలని  ఎ ఐ టి యు సి మండల కార్యదర్శి ,రాయల నర్సయ్య ఓ ప్రకటనలోతెలిపారు 

No comments:

Post a Comment