Tuesday, 17 November 2015

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి


ప్రభుత్వ పాటశాలలో నియమాలకు విరుద్ధంగా మధ్యాహ్న పథకంలో సన్న బియ్యం పెట్టకుండా దొడ్డు బియ్యాన్ని పెడుతున్నారని ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్  అన్నారు. రెబ్బెన లోని నంబాల ప్రాథమిక పాటశాలకు మంగళవారం  వెళ్ళగా ఈ దుస్థితి కనిపిచిందని, విద్యార్థులకు ఇలా  చేయడం వల్ల పౌష్టికాహార లోపం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో నాయకులు మండల అధ్యక్షుడు నదీం, పట్టణ అధ్యక్షుడు అబ్బు, సంజీవ్, ముజ్జ, సాయి, వినోద్, లింగయ్య, ఎం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment