Wednesday, 25 November 2015

ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా వేడుకలు

ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా వేడుకలు

రెబ్బెనలోని ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సైదులు మాట్లాడుతూ శ్రీ పట్టాభి సీతారామయ్య ఒక లక్షతో  1923 లో  మొదలెట్టి, ఇప్పుడు లక్ష కోట్లతో 2700 బ్రాంచులతో, 3153 ఎటిఎం లతో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు క్యాషియర్ వగ్గు ఆనంద్ కుమార్, అజ్మెర రమేష్, మధనయ్య, రాజేశ్వర్, ప్రకాష్ అగర్వాల్, ఖాతాదారులు సునీల్ చౌదరి, గందె సాయి కిరణ్, దీకొండ సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment