తెరాస నేత జన్మదిన వేడుక ఘనంగా
టి అర్ స్ తూర్పు జిల్లా అద్యక్షుడు పురాణం సతీష్ జన్మదిన వేడుకలను రెబ్బెన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో తూర్పు జిల్లా ఉప అద్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ అద్వర్యంలో తెరాస నాయకులూ ఘనంగ జరుపుకున్నరు. ఈ సందర్భంగా నాయకులూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు.ఈ కార్యక్రమమలో ఎంపీపీ సంజీవ్ కుమార్ ,జడ్ పి టి సి బాబురావు తూర్పుజిల్లా మహిళా కార్యదర్శి కుందారపు శంకరామ్మ,సోమశేఖర్,చిరంజీవి,బొడ్డు శ్రీనివాస్,రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ,నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల,పట్టాన అద్యక్షుడు రాపర్తి శేకర్,మధునయ్య,వెంకన్న గౌడ్,ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment