విద్యార్థులకు ఉచితంగా టై, బెల్టుల పంపిణి
పేద విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటేనే వారు బాగా చదివి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశ్యంతో గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్ మరియి వార్డు సభ్యురాలు దొంగ్రి సుమిత్ర రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామా పంచాయితి లోని పాశిగాం ఎంపిపీస్ ప్రభుత్వ పాటశాలలోని 64 మంది విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు, టై, బెల్టులు అందజేశారు. ఈ కార్యాక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్, అనిల్ కుమార్, ఉపాధ్యాయులు ఎ, శ్రీకాంత్, డి, కవిత, ఎస్ఎంసి చైర్మన్ బి, పాలక్ రావు, విధ్యారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment