Sunday, 4 October 2015

మహాసభకు తరలిన ఏఐటీయూసీ నాయకులు

మహాసభకు తరలిన ఏఐటీయూసీ నాయకులు

మంచిర్యాలలో నిర్వహిస్తున్న ఏఐటీయూసీ ప్రథమ మహాసభలకు ఏఐటీయూసీ నాయకులు ఆదివారంనాడు    గోలేటి నుంచి  భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ , గోలేటి బ్రాంచ్‌ కార్యదర్శి మొగలి, సీపీఐ జిల్లా నాయకులు మామిడాల రాజేశం, ఏఐటీయూసీ నేతలు రామారావు, సంపత్‌రావు, శివారావుతో పాటు పెద్దఎత్తున అధికారులు వెళ్లారు




No comments:

Post a Comment