మహాసభకు తరలిన ఏఐటీయూసీ నాయకులు
మంచిర్యాలలో నిర్వహిస్తున్న ఏఐటీయూసీ ప్రథమ మహాసభలకు ఏఐటీయూసీ నాయకులు ఆదివారంనాడు గోలేటి నుంచి భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ , గోలేటి బ్రాంచ్ కార్యదర్శి మొగలి, సీపీఐ జిల్లా నాయకులు మామిడాల రాజేశం, ఏఐటీయూసీ నేతలు రామారావు, సంపత్రావు, శివారావుతో పాటు పెద్దఎత్తున అధికారులు వెళ్లారు
No comments:
Post a Comment