Wednesday, 14 October 2015

గుడుంబా స్థావరాలపై దాడి

గుడుంబా స్థావరాలపై దాడి పైకజిగూడ లో  గుడుంబా స్వాధీనం 

రెబ్బెన మండలలో మంగళ వారం నారాయణపూర్ జిపి లోని పైకజిగూడ గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్షైజ్ అధికారులు దాడి చేసి 35 లీటర్ల గుడుంబా మరియు 800 లీటర్ల బెల్లం పానకం ద్వంసం చేసారు,  గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని  ఎస్సై సుందరసింగ్ అన్నారు. గుడుంబా నిషేధం పై  ర్యాలి చేపట్టి ప్రజల్లో అవగాహన సదస్సు ను ఎక్షైజ్ అధికారులు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు,నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొని గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.గుడుంబా తయారీ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగింది  ఈ కార్యక్రమంలో మమత ప్రనిత భాస్కర్ శ్రీనివాస్ సాగర్ హుస్సియన్  మరియు ఎక్షైజ్ సిబ్బంది  పాల్గున్నారు

No comments:

Post a Comment