కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 14 ; వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎస్ సీ వర్గీకరణ బిల్లు ప్రెవేశ పెట్టాలని కొమురంభీం జిల్లా మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వేమునూరి భాస్కర్ మాదిగ అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎస్ సీ ల అబీహుయున్నతి కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్న మందకృష్ణ మాదిగను విమర్శించడం తగదని అన్నారు.మాదిగ జాతి అభ్యున్నతి కోసం పాటు పడుతున్న మహనీయుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు.
No comments:
Post a Comment