కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 20 ; కొమురం భీమ్ జిల్లా కు అంతర్జాతీయ మానవ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడుగా రెబ్బెన మండలం కు చెందిన రాపాల రాజశేఖర్ ను, ఎన్నుకున్నట్టు గా అంతర్జాతీయ మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. కుమార్ మహేంద్ర గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. అలాగే తొరలో రాజకీయంగా బడుగు బలహీనా మరియు ఆదివాసి వర్గలా హక్కులకై పోరాటం చేస్తామని, భారతీయ మనవధీకార్ ఫెడరల్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 496 స్థానలలో పోటీ చెయుటకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం అని అన్నారు. మరియు జనవరిలో తెలంగాణలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనవధీకార్ ఫెడరల్ పార్టీ పోటీ చేస్తుందని తెలియజేసారు. సామాజిక వేత్తలకు, పౌరహక్కులపై, పోరాటం చేసే నాయకులతో కలిసి పని చేయుటకై ఆహ్వానము పలుకుతున్నామన్నారు.
No comments:
Post a Comment