కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 14 ; రెబ్బెన మండలంలో సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేయనున్నట్లు స్థానిక పశు వైద్యాధికారి సాగర్ శుక్రవారంతెలిపారు. మండలం లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడ్డి విత్తనాలు 75 శాతం సబ్సిడీ పై అందచేయనున్నట్లు తెలిపారు. 5 కిలోల విత్తనాల బాగ్ 50 ధర రూపాయలని రైతులు తమ పట్టా పాసు పుస్తకాల నకళ్ళతో రెబ్బెన పశు వైద్యశాలలో సంప్రదించాలని కోరారు.
No comments:
Post a Comment