Friday, 14 December 2018

సబ్సిడీ పై గడ్డి విత్తనాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 14  ; రెబ్బెన మండలంలో సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేయనున్నట్లు స్థానిక పశు  వైద్యాధికారి సాగర్ శుక్రవారంతెలిపారు. మండలం లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడ్డి విత్తనాలు 75 శాతం సబ్సిడీ పై అందచేయనున్నట్లు తెలిపారు. 5 కిలోల విత్తనాల బాగ్ 50 ధర రూపాయలని  రైతులు తమ పట్టా పాసు పుస్తకాల నకళ్ళతో రెబ్బెన పశు వైద్యశాలలో సంప్రదించాలని కోరారు.

No comments:

Post a Comment