Thursday, 30 April 2015

మధ్యన భోజన పథకం కింద నూతన వంటశాల ప్రారంభం




రెబ్బెన,ఏప్రిల్21(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని  గంగాపూర్ ప్రభుత్వ పాటశాల లో  మధ్యన భోజన పథకం కింద నూతన వంటశాలను మంగళవారం రోజున  రెబ్బెన యం.పి.పి. సంజీవ్ కుమార్, జెడ్.టి.సి. బాబురావు, గంగాపూర్ సర్పంచ్  రవీందర్ గార్లు ప్రారంబించారు ఈ కార్యక్రమంలోయం.ఇ .ఒ . మహేశ్వర్ రెడ్డి, హెచ్.ఎమ్. వసంత,  నాయకులూ మదనయ్య, చిరంజీవి గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment