రెబ్బెన,ఏప్రిల్21(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని గంగాపూర్ ప్రభుత్వ పాటశాల లో మధ్యన భోజన పథకం కింద నూతన వంటశాలను మంగళవారం రోజున రెబ్బెన యం.పి.పి. సంజీవ్ కుమార్, జెడ్.టి.సి. బాబురావు, గంగాపూర్ సర్పంచ్ రవీందర్ గార్లు ప్రారంబించారు ఈ కార్యక్రమంలోయం.ఇ .ఒ . మహేశ్వర్ రెడ్డి, హెచ్.ఎమ్. వసంత, నాయకులూ మదనయ్య, చిరంజీవి గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment