Wednesday, 15 April 2015

ఘనంగా బాబు జగజ్జీవన్ జయంతి

                                                 ఘనంగా బాబు  జగజ్జీవన్ జయంతి


1, బాబు  జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేస్తున్న యం.పి.పి. సంజీవ్ కుమార్
 


2, తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా బాబు  జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. 





                                       ఘనంగా బాబు  జగజ్జీవన్ జయంతి 
మాజి ఉప ప్రధాని బాబు  జగజ్జీవన్ రామ్   108 వ జయంతి నీ పునస్కరించుకుని ఆదివారం రోజు  యం.పి.డి.ఓ మరియు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు అవి పేదరిక దళిత కుటుంబాలలో పుట్టి భారత ఉప ప్రధాని స్థాయి వరకు ఎదిగి దళితులకు ఎన్నో సేవలు అందించిన ఆయన చిరస్మరనియుడు కొనియాడారు ముందుగా యం.పి. డి.  ఓ.  కార్యాలయంలో యం.పి.పి. సంజీవ్ కుమార్ బాబు  జగజ్జీవన్ రామ్  చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగదీశ్వరి, యం.పి.డి.ఓ. యం ఏ  హలీమ్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్, సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య, ఏ.పి.యం.  రాజకుమార్,  సయ్యద్ జాకీర్, టీ.డి.పి.  మండల అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, టి.అర్.ఏస్,తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ జైస్వాల్, మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, వెంకటేశ్వర్ గౌడ్, యం.ఆర్.పి.యస్. మండల అధ్యక్షుడు బొంగు నర్సింగరావు,వెంకటరాజం, ఏ. ఐ. స్.ఫ్ డివిజన్ ప్రెసిడెంట్ గోగార్ల రాజేష్ ,  దుర్గందేవాజి, చిరంజీవి,  పట్టణ అధ్యక్షుడు రాపర్తి అశోక్, సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ సాయి బాబా లతో పాటు పలువురు పాల్గొన్నారు 




No comments:

Post a Comment