Thursday, 30 April 2015

నూతన బోరు ప్రారంభోత్సవం

 


రెబ్బెన,ఏప్రిల్22(వుదయం ప్రతినిధి):రెబ్బెన - మండలంలోని ఇందిరానగర్  లో  నీటి వసతికోసం నూతన బోరుకు గ్రామసర్పంచ్‌ పెసరు వెంకటమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు,  ఈ కార్యక్రమంలో వైస్ యం.పి.పి. రేణుక, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్, వార్డ్ మెంబెర్లు చిరంజీవి గౌడ్, తిరుపతి, దుర్గం బరద్వాజ్ ఇతర నాయకులూ నవీన్‌ కుమార్‌ జైస్వాల్, తెదేపా నాయకులు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment