Wednesday, 15 April 2015

మధ్యహ్న భోజన పథకం నూతన వంటశాల

                              మధ్యహ్న  భోజన పథకం నూతన వంటశాల 


రెబ్బెన: ఏప్రిల్ 15 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలకేంద్రంలోయూ.పి.యస్. పాటశాల లో  మధ్యహ్న  
భోజన పథకం కింద నూతన వంటశాల ను ఈ  రోజు రెబ్బెన సర్పంచ్  పెసరు వెంకటమ్మ  ప్రారంబించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ వైస్ యం.పి.పి.గోదిసేలా రేణుక, చైర్మన్ బొంగు లక్ష్మి, సోమషేకర్ ,శ్రీనివాస్, మాజీ యం.పి.టి.సి. బొంగు నర్సింగరావు,వెంకటేశ్వర్ గౌడ్,దీకొండ సంజీవ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment