Wednesday, 15 April 2015

రాష్ట్ర మేదరి మహాసభలను గోడా పత్రిక విడుదల

రాష్ట్ర మేదరి మహాసభలను గోడా పత్రిక విడుదల 

 రెబ్బెన : ఏప్రిల్ 9 (వుదయం ప్రతినిధి) తెలంగాణా రాష్ట్ర మేదరి సంఘం రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా నిర్వహిస్తున మహాసభ కు సంబదించిన గోడా పత్రిక ను రెబ్బెన మండలం లోని మేదరి కుల సంఘం  నాయకులూ గురువారం రోజు  విడుదల చేసారు,  ఈ  నెల 19వ తేది ఆదివారం నాడు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగు భారీ మహాసభను విజయవంతం చేయాలనీ, మరియు అనేక సవత్సరముల నుండి గత ప్రభుత్వాలకు తమ  సమస్యలను విన్నవించుకొవడమైనదని, కానీ స్వల్ప సంఖ్యాకులమైన తమని ఏ ప్రభుత్వము కూడా గుర్తించలేదు తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్టు మండల మేదరి కుల సంఘం అధ్యక్షుడు అలిపిరెడ్డి రాజమల్లు చెప్పారు, వారితో పాటు  రాజ కనకయ్య, సత్తయ్య, శ్రీనివాస్, తిరుపతి, లక్ష్మినరయన, చంద్రమోహన్ మరియు తదితర నాయకులూ ఈ కార్యక్రమం లో పాలుగోన్నారు, 

No comments:

Post a Comment