తెలంగాణా అమరావీరునునికి ఘానా నివాళి
రెబ్బెన మండల కేంద్రం లోని తల్లపెల్లి వేణుకుమార్ గౌడ్ తెలంగాణా కోసం ఆత్మ బలిదానం చేసుకొని మూడు సంవత్సరాలు గడిచిన సందర్బంగా, ఆ అమరావీరుని 3వ వర్ధంతిని రెబ్బెన తెలంగాణా ఐ.కా.స. సంఘం వారు గణంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు పండ్లూ పంపిణి చేశారు, పాలువురు నాయకులూ వేణుకుమార్ గౌడ్ తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసుకోవడాన్ని గుర్తుచేసుకొని కంట తడిపెట్టుకున్నారు, ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల తహసిల్దార్ జగదీశ్వరి, రెబ్బెన మండల అధ్యకుడు సంజీవ్ కుమార్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, ఉప-సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, తె.రా.స. నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్ కుమార్, వెంకటేశ్వర్ గౌడ్, చిరంజీవి గౌడ్, శంకరమ్మ,వేకన్నగౌడ్, తే.ద.పా. నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజగౌడ్ , నరసింగరావు, కాంగ్రెస్ నాయకుడు దుర్గం హన్మంతు మరియు వేణు కుమార్ గౌడ్ తండ్రి ప్రభాకర్ గౌడ్ పాలుగోన్నారు.
No comments:
Post a Comment