అభయహస్తం పించన్ల పంపిణి
రెబ్బెన మండలంలోని అభయహస్తం పించన్ల 17 మందికి రెబ్బెన జి పి కార్యాలయంలోని యం పి పి సంజీవ్ కుమార్ జెడ్ పి టి సి అజ్మీర బాబురావు సర్పంచ్ పెసరు వెంకటమ్మ ఆధ్వర్యంలో నెలకు 500/- చొప్పున మొత్తం 3000/- రూ 17 మందికి అభయహస్తం పించన్ల పంపిణి చేసారు ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓ. యం. ఏ. హలీమ్ వైస్ యం.పి. పి. గోడిసేలా రేణుక ఉప సర్పంచ్ శ్రీధర్ ఏ.పి.యం. రాజ్ కుమార్ సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య సెక్రటరీ రవి లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment