Thursday, 30 April 2015

ప్రాధమిక పాఠశాలలో నూతన భవన నిర్మాణాని భూమి పూజ


  




 రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని సబ్‌స్టేషన్‌ వద్ద ఉన్న ప్రాధమిక  పాఠశాలలో నూతన భవన నిర్మాణానిక ఎంపీపీ సంజీవ్‌కుమార్‌ భూమి పూజ నిర్వహించారు. రూ. 6 లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబురావ్‌, రెబ్బెన గ్రామసర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పాఠశాల చెర్మన్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌, మాజీ ఎంపీపీ, ఏఈ, కాంట్రాక్టర్‌ వెంకట స్వామి,సంజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment