Thursday, 30 April 2015

టీఆర్‌ఎస్‌ తూర్పు జిల్లా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నిక 



రెబ్బెన, ఏప్రిల్ 17 (వుదయం ప్రతినిధి)టీఆర్‌ఎస్‌ తూర్పు జిల్లా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నికైన పురాణం సతీష్‌ను శుక్రవారం రెబ్బెన లో టీఆర్‌ఎస్‌ నాయకులు , కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మీ, మాట్లాడుతూ తూర్పు జిల్లా లో పురాణం సతీష్ గారి అద్వర్యంలో పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు, తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్,  పురాణం సతీష్‌ను పూలమాలతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావ్‌, ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, పార్టీ ఇతర నాయకులూ  రెబ్బెన గ్రామా పార్టీ అధ్యక్షుడు రాపర్తి అశోక్, బొమ్మినేని సత్యనారాయణ, మోడెం చిరంజీవి గౌడ్, సింగిల్ విండో  డైరెక్టర్ మదనయ్య కార్యకర్తలు తదితరులున్నారు.








No comments:

Post a Comment