Thursday, 30 April 2015

భర్త వేదింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య



రెబ్బెన,ఏప్రిల్17(వుదయం ప్రతినిధి)రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామపంచాయతి లో భగత్ సింగ్ నగర్ లో భర్త వేదింపులు భరించలేక శుక్రవారం భార్య రామడుగుల సుశీల (29) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం గోలేటి లోని భగత్ సింగ్ నగర్ కు చెందిన రామడుగుల లక్ష్మణ్ కు సుశీల తో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది, కొన్ని  సంవత్సరాలు బాగానేవున్నా, లక్ష్మణ్ తాగుడుకు బానిసై బార్య ను వేదించసగెను, కొన్ని రోజులుగా ఈ  వేదింపులు ఎక్కువ కావడం తో శుక్రవారం సుశీల ఇంట్లో ఎవరులేని సమయంలో,దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్టు ఎస్.ఐ.హనుక్ తెలిపారు.  

No comments:

Post a Comment