ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికైనా దుర్గం భరద్వాజ్
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండల కేంద్రానికి చెందినా దుర్గం భరద్వాజ్ కాంగ్రెస్ పార్టి అనుబంధ విద్యార్ధి విభగమైన ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికయ్యారు కరీంనగర్ లోని కాంగ్రెస్స్ పార్టి కార్యాలయం లో ఈ నెల 13 న జరిగిన ఎన్ఎస్ యు ఐ ఎన్నికల్లో దుర్గం భరద్వాజ్ రెండవ సారి ఎన్నికయ్యారని రాష్ట్ర అద్య క్షుడు బాలమురి వెంకట్ ప్రకటించారు రెబ్బెన లో దుర్గం భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు సమస్యల పరిష్కరం కోసం ముందుండి పోరాటాలు సాగిస్తామన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి దక్కటనికి కృషిచేసిన రాష్ట్ర అద్య క్షుడు బాలమురి వెంకట్ , మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ , జిల్లా అద్య క్షుడు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు .
No comments:
Post a Comment