రెబ్బెన : హైదరాబాద్లో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కు మండలంలోని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి , మండల అధ్యక్షుడు సంజీవ్కుమార్, జడ్పీటీసీ బాభూరావు, పార్టీ నాయకులు దుర్గం పోచయ్య, చిరంజివీ గౌడ్, మదనయ్య, శంకరమ్మ పాల్గొన్నారు.
No comments:
Post a Comment