Thursday, 30 April 2015

తెలుగుదేశం యువజన సంఘం కమిటి ఏర్పాటు

రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి): తెలుగుదేశం యువజన సంఘం కమిటిని గురువారం ఏర్పాటు చేశారు. పట్టణ యూత్‌ అధ్యక్షులుగా భార్గవ్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు సంతోష్‌, ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌, కార్యదర్శి సంతోష్‌, కోశాధికారి మెడ రాఖేష్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపెల్లి కార్తీక్‌, విహార కార్యదర్శి శ్రీకాంత్‌ లు ఎన్నికయ్యారు అని మోడం సుదర్శన్ గౌడ్ ప్రెస్ మీట్లో చెప్పారు.

No comments:

Post a Comment