రెబ్బెన, ఏప్రిల్ 16 (వుదయం ప్రతినిధి): రెబ్బెన: సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా జనరల్ మానేజర్ గా కె. రవి శంకర్ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాకు నిర్దెశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాదించి, అందరి సహకారంతో సంస్థ అభివ్రుదికి తోడ్పడుతను అని తెలిపారు.
No comments:
Post a Comment