కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 3 ; యువతి యువకులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రెబ్బెన ఆర్ ఐ ఊర్మిళ అన్నారు. ఆదివారం బూత్ లెవల్ అధికారులకు వారికీ కేటయిచిన బూత్ లలో నియమించి నమోదు కార్యక్రమన్ని నిర్వహచరు. జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన అన్ని ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. బూత్ లెవల్ అధికారులకు లేదా కార్యాలయంలో అందజేయాలన్నారు. ఓటరు జాబితాలో వివరాల మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు
No comments:
Post a Comment