Saturday, 23 February 2019

ఓటర్లు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొవాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఓటర్లు  ఎన్నికలలో ఉపయోగించే   ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్  ఊర్మిళ అన్నారు.  శనివారం  రెబ్బెన మండలం  వం కులం    గ్రామం పోలింగ్ స్టేషన్ 269 లో  ప్రజలకు     ఎన్నికలలో ఉపయోగించే  ఈవిఎం , వి వి ఫాట్ యంత్రాల వినియోగ విధానం  పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment