రెబ్బెన : మండలంలోని లక్ష్మి పూర్ గ్రామ పంచాయతీ లో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం సర్పంచ్ ఎలక్షన్ కోలా శ్యామ్ రావు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత లో భాగంగా పంచాయతీ తరపున అందజేస్తున్న చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పబ్లిక్ టాక్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరు గుట్టలతో బుట్టలను ఏర్పాటు చేసుకుని పరిశుభ్రతకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు. పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్. పీల్డ్ అస్టెంట్ మహేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment