రెబ్బెన : మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని ఎసై దీకోండ రమేష్ అన్నారు. సోమవారం రెబ్బన మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎసై దీకోండ రమేష్ మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బైక్ నడపాలని అంతేకాకుండా వాహనానికి సంబంధించిన వాహన పత్రాలు అన్ని సక్రమంగా కలిగి ఉండాలని . ఆటోలో ఓవర్ లోడ్ తో నడపవద్దని డ్రైవర్లు మహిళపై దురుసుగా ప్రవర్తించవద్దని రూల్స్ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది.ద్విచక్ర ఆటో డ్రైవర్లు వాహనదారులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment