Monday, 9 December 2019

ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రెబ్బెన :   తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయమని గోలేటి సర్పంచ్ పొటు సుమలత శ్రీధర్ రెడ్డి  అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో    సీఎం రిలీఫ్ ఫండ్   15000  చెక్ ను నంచర్ల ఉమ కు అందజేసరు.   అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ముందుంటుందని పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు చేయూత నుంచి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  అజ్మేర బాబురావు, పోటు శ్రీధర్ రెడ్డి, కరొబార్ సుధాకర్ పాల్గొన్నారు.


No comments:

Post a Comment