Monday, 9 December 2019

30 రోజుల ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి


రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం  చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని రెబ్బెన  మండల ఎంపీపీ సౌందర్య ఆనంద్ అన్నారు. సోమవారం మండలంలోని తుంగెడ లో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 రోజుల ప్రణాళిక లో భాగంగా పల్లెలు పరిశుభ్రంగా ఉన్నాయిాని, స్మశానవాటిక మరియు డంపింగ్ యార్డ్ త్వరగా పూర్తి చేయాలని,మరియు పలు అభివృద్ధి పనులకు  తీర్మానించారు. ఈ కార్యక్రమంలో    సర్పంచ్ పెంటయ్య,sec వంశీకృష్ణ, వార్డ్ నంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు,

No comments:

Post a Comment