Thursday, 31 October 2019

వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి


 రెబ్బెన ; భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని పీ ఆరె టి యూ  రాష్ట్ర కార్యదర్శి దొడ్డిపట్ల రవికుమార్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గురువారం  రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో  144 వ   జన్మదినోత్సవాన్ని   ఘనంగా   నిర్వహించారు. ఈ కార్యక్రమాలో  దొడ్డిపట్ల రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శంకర్ మాట్లాడతు  జాతీయ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో ఉన్నతంగా ఎదగాలని కోరారు.  ఈ కార్యక్రమం లొ   పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పోషం మల్లునాయుడు దేవరకొండ రమేష్ తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment